హైవేపై రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

4217చూసినవారు
ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో బుధవారం కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారును సర్వీస్ రోడ్డు దగ్గర ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి మృతిచెందగా హైవేపై రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కర్నూలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్