పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్యే చరిత

55చూసినవారు
పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్యే చరిత
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. మంగళవారం కల్లూరు అర్బన్ 34వ వార్డు నిర్మల్ నగర్, సల్కాపురంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో పింఛన్ ను ఒకేసారి రూ. 4 వేలకు పెంచిన సీఎం చంద్రబాబు పేదల పక్షపాతిగా చిరకాలం నిలిచిపోతారన్నారు.

సంబంధిత పోస్ట్