ఉదృతంగా ప్రవహిస్తున్న కుందూ నది

1056చూసినవారు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో గడివేముల మండలవ్యాప్తంగా గురువారం నాడు విస్తారంగా వర్షాలు కురవడంతో కుందూ నది ఉదృతంగా ప్రవహించింది. కుందూనది ఉదృతితో నది పరివాహక ప్రాంతంలోని పంట పొలల్లోకి నీరు భారీగా చేరింది. సకాలంలో కురుస్తున్న ఈ వర్షాలతో ఖరీప్ పై రైతుల్లో ఆశలు చిగురించాయి. పొలాలు దున్ని పంటలు సాగు చేసుకోవడానికి మంచి అదునుగా ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్