వ్యక్తి దారుణ హత్య

82చూసినవారు
వ్యక్తి దారుణ హత్య
పాణ్యం మండలంలోని మద్దూరు గ్రామం కు చెందిన దూదేకుల దస్తగిరి అనే వ్యక్తి మంగళవారం నాడు దారుణ హత్యకు గురి అయినట్లు ఎస్పై అశోక్ తెలిపారు. దుండగులు వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణం అని ఎస్సై అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్