పత్తికొండలో భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలు

2907చూసినవారు
పత్తికొండ పట్టణంలో శనివారం భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పీర్ల చావిడిల వద్ద పీర్లకు పూలమాలలు పూల చాదర్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీర్లను పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. షహదత్ కార్యక్రమాల అనంతరం మొహరం వేడుకలు ముగుస్తాయని పీర్ల చావిడి ముజావర్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్