4వ విడత వైయస్సార్ చేయూత పథకం ప్రారంభం: ఎమ్మెల్యే

1522చూసినవారు
పత్తికొండ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో 4వ విడత వైయస్సార్ చేయూత సంక్షేమ పథకాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి సోమవారం ప్రారంభించారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించడానికి జగనన్నకు ఓటెయ్యండని ఎమ్మెల్యే కోరారు. ఎంపిపి నారాయణ దాసు, పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ పకీరప్ప, వైఎస్ఆర్సిపి నాయకులు సోమశేఖర్, శ్రీనివాసులు, జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్