యాగంటిలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కాటసాని

82చూసినవారు
బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో బనగానపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు యాగంటి క్షేత్రంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్