విజయవాడకు తరలివెళ్లిన టిడిపి శ్రేణులు

66చూసినవారు
విజయవాడకు తరలివెళ్లిన టిడిపి శ్రేణులు
విజయవాడ సమీపంలోని కేసరపల్లి సభా ప్రాంగణం వద్ద బుధవారం ముఖ్యమంత్రిగా నాలుగోసారి టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో మంగళవారం శ్రీశైలం నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ప్రభుత్వం తరఫున నాలుగో ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచగా ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలకు ఒక్కో బస్సు చొప్పున కేటాయించడం జరిగింది.

సంబంధిత పోస్ట్