నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వెంకట ప్రసాద్ యాదవ్ వెలుగోడు నుండి గాలివీడుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దేవర కొండ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భూపాలుడు వెలుగోడు మండలంకు బదిలీపై వచ్చారు. ఈయన బుధవార౦ బాధ్యతలు చేపట్టారు.