రూ.10కే మద్యం.. రూ.50కే బియ్యం బస్తా

556చూసినవారు
రూ.10కే మద్యం.. రూ.50కే బియ్యం బస్తా
ఏపీలో ఎన్నిల వేళ ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. కేవలం నగదు పంపిణీనే కాకుండా.. ఇతర మార్గాల్లోనూ ఓటర్లను తమవైపు ఆకర్షించుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఒంగోలు నియోజకవర్గంలో మందుబాబులకు రూ.10 నోటు, మహిళలకు రూ.50 నోటుకు టోకెన్లను ఇచ్చారట. ఇవి చూపిస్తే క్వార్టర్ బాటిల్, బియ్యం బస్తాలు అందిస్తున్నారని ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలో తెలిసింది.

సంబంధిత పోస్ట్