రేపటి నుంచి లోకేశ్ ‘శంఖారావం యాత్ర’

55చూసినవారు
రేపటి నుంచి లోకేశ్ ‘శంఖారావం యాత్ర’
రేపటి నుంచి నారా లోకేశ్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభం కానుంది. శంఖారావం పేరుతో ఈ యాత్రను ఆయన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు చేశారు. ఈరోజు రాత్రికి లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం నుంచి శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర జరపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్