రుషికొండపై విలాస భవనం.. లైవ్ విజువల్స్

54చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలోని రుషికొండ భవనాలను ఇవాళ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టింది. ముందు పర్యాటకం అన్నారు. ఆ తర్వాత పరిపాలన భవనాలు అన్నారు. రూ.450 కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారు. వైసీపీ నాయకులకే ఈ కాంట్రాక్టు ఇచ్చారు. ఈ భవనాల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

సంబంధిత పోస్ట్