ఏనుగుల దాడి ఘటనపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

79చూసినవారు
ఏనుగుల దాడి ఘటనపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో దాడి ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఫోన్‌లో పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్