విద్యాశాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష

64చూసినవారు
విద్యాశాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
AP: విద్యాశాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. డ్రాప్‌ అవుట్స్‌, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పనులు, అర్ధంతరంగా నిలిచిన పనులు ఏడాదిలోగా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు మంత్రి ఆదేశాలిచ్చారు. మధ్యాహ్న భోజనం రుచి, నాణ్యతపై తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవాల‌న్నారు. ఇంటర్‌ విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని నిర్ణ‌యించారు.

సంబంధిత పోస్ట్