విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదు: మంత్రి అచ్చెన్న

72చూసినవారు
విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదు: మంత్రి అచ్చెన్న
AP: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ నెల 18న రైతులకు అందించే పీఎం కిసాన్ న‌గ‌దు పంపిణీతో పాటు ఖరీఫ్‌ సీజన్‌లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చర్చ‌లు జ‌రిపారు. విత్తనాలు, ఎరువుల కొరత రానివ్వ‌కూడ‌ద‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్