'MLAలు పసుపు దుస్తులతో అసెంబ్లీకి రావాలి'

75చూసినవారు
'MLAలు పసుపు దుస్తులతో అసెంబ్లీకి రావాలి'
రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ సూచించింది. తొలుత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లాలని పేర్కొంది. కాగా రేపటి నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్