నేడు అకౌంట్లలో డబ్బులు జమ

346246చూసినవారు
నేడు అకౌంట్లలో డబ్బులు జమ
సీఎం జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. శుక్రవారం కృష్ణా (డీ) పామర్రులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.708 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్