మాజీ సీఎంపై ఎంపీ మిథున్ రెడ్డి మండిపాటు

85చూసినవారు
మాజీ సీఎంపై ఎంపీ మిథున్ రెడ్డి మండిపాటు
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆస్తులు కాపాడుకోవడానికే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. సీఎంగా పని చేసిన కాలంలో ఆయన వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ సంపద పరిరక్షణ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఎక్కడన్నారో ఎవరికీ తెలియదు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్