బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

573చూసినవారు
బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
భిక్షాటన చేసుకునే బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన HYD పహాడీషరీఫ్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తుక్కుగూడలో ఉండే బాలిక(10) అంధుడైన తన తాతతో కలిసి నిత్యం భిక్షాటన చేస్తోంది. అదే బస్తీలో ఉండే రవి (40) బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయగా స్థానికులు గుర్తించి అతడిని PSలో అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్