కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

585చూసినవారు
కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మ. 2.30 గం.కు ఈ కీలక తీర్పు వెలువరించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ MLA దుర్గేశ్ పాఠక్‌తో పాటు సీఎం కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌ను నిన్న ED ప్రశ్నించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్