సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మ. 2.30 గం.కు ఈ కీలక తీర్పు వెలువరించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ MLA దుర్గేశ్ పాఠక్తో పాటు సీఎం కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ను నిన్న ED ప్రశ్నించిన విషయం తెలిసిందే.