బోసిపోయిన బీజేపీ కార్యాలయం (వీడియో)

9741చూసినవారు
మునుగోడు ఉపఎన్నికలో ఆశించిన ఫలితం రాకపోవడంతో హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఆదివారం బోసిపోయింది. కౌంటింగ్‌ నాలుగో రౌండ్‌ నుంచే సీనియర్‌ నాయకులందరూ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, తదితరులు వారిలో ఉన్నారు. రౌండ్‌ రౌండ్‌కి టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించడంతో కార్యాలయం వైపు బీజేపీ క్యాడర్, అభిమానులూ రాలేదు.

సంబంధిత పోస్ట్