తన జీతంపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. "నెలకు రూ.14 వేల జీతం తీసుకుంటున్నా. రూ.400 కోట్లు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం. రాష్ట్రంలోని ఉద్యోగులు అందరూ తీసుకున్న తర్వాతే నేను జీతం తీసుకుంటా. నేను సలహాదారుగా కాకుండా వైసీపీ ప్రధాన కార్యదర్శిగానే ప్రెస్ మీట్లు పెడుతున్నా." అని NTVతో ఆయన తెలిపారు.