ఈ క్రాప్ నమోదుకు గడువు పెంపు

82చూసినవారు
ఈ క్రాప్ నమోదుకు గడువు పెంపు
ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈనెల 15 వరకు గడువు విధించగా, తాజాగా ఈనెల 30 వరకు పెంచింది. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలవుతుందని వ్యవసాయ అధికారులు ఆదివారం స్పష్టం చేసింది. పీఎంఎఫ్ బీవై, వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్ కాలానికి ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తుంది.

సంబంధిత పోస్ట్