అహోబిలం విచ్చేసిన 46వ పీఠాధిపతి కి ఘన స్వాగతం

66చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల దిగువ అహోబిలం క్షేత్రానికి ఆదివారం సాయంత్రం అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి శిష్య బృంద సమేతంగా విచ్చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ జీయర్ స్వామి వారికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తిరుమలలో జరిగిన అన్నమాచార్య వర్ధంతి వేడుకలలో పాల్గొనేందుకు బ్రహ్మోత్సవాల అనంతరం వెళ్లిన పీఠాధిపతి తిరుమలలో ఉత్సవాలు ముగియడంతో తిరిగి అహోబిలం చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్