ఉగాది రంజాన్ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: సిఐ రమేష్ బాబు

85చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ప్రజలకు పట్టణ సీఐ రమేష్ బాబు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ముందస్తుగా సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పండుగలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున టపాసులను పేల్చడం ఊరేగింపులకు లాంటి వాటికి ఎన్నికల అధికారుల నుండి అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్