5 గేట్లు ఎత్తి 20, 196 క్యూసెక్కులు నీరు విడుదల

69చూసినవారు
కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు శుక్రవారం ఉదయం 21, 736 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. సుంకేసుల డ్యాం నుంచి 5 గేట్లు ఎత్తి 20, 196 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కెనాల్ కు 1, 540 టీఎంసీల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్