శ్రీ మఠంలో శ్రీ జయతీర్థుల మహిమోత్సవ వేడుకలు

69చూసినవారు
శ్రీ మఠంలో శ్రీ జయతీర్థుల మహిమోత్సవ వేడుకలు
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీమఠంలో శ్రీ జయతీర్థ మహిమోత్సవ (శ్రీమాన్యయసుధా సమర్పణ సంస్మరణోత్సవ)వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్రతీర్థ స్వామీజీ అద్వర్యంలో శ్రీ జయతీర్థ రథోత్సవాన్ని ప్రారంభించి ఉత్సవాలను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్