దళిత గోవిందమ్మపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

51చూసినవారు
దళిత గోవిందమ్మపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత గోవిందమ్మను అగ్రవర్ణాలు విద్యుత్ స్తంభానికి కట్టేసి విచక్షణరహితంగా దాడి చేయడం దారుణమని జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగ, మండల అధ్యక్షులు ఆదాం మాదిగ, మండల కార్యదర్శి రవికుమార్ మాదిగ తీవ్రంగా ఖండించారు.శనివారం ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత గోవిందమ్మను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్