మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం

74చూసినవారు
మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం
నందికొట్కూరు మున్సిపాలిటీ నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ బేబీకి శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పారిశుధ్య పనులు చేపట్టాలని పలు సమస్యల తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడితూ. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్