గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి: సిపిఎం.

65చూసినవారు
గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి: సిపిఎం.
నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో గత 15 సం"ల నుండి గుడిసెలు వేసుకొని సహజీవనం చేస్తున్న గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరరావు తెలిపారు.
మంగళవారం మండలంలోని అల్లూరు గ్రామంలో శాసనసభ్యులు గిత్త జయ సూర్య ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పక్కిరి సాహెబ్, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్