ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి లు శుక్రవారం అభినందించారు. యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని పిరమిడ్ పాఠశాల యర్రం. చరిత తొమ్మిదవ తరగతి యర్రం. భవిత ఆరో తరగతి విద్యార్థినిలు యోగా విన్యాసాలలో
ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగినది. ప్రత్యేకంగా అభినందించారు.