పత్తికొండ: టీనేజీలో విద్యార్థినులు జాగ్రత్తలు పాటించాలి

72చూసినవారు
పత్తికొండ: టీనేజీలో విద్యార్థినులు జాగ్రత్తలు పాటించాలి
టీనేజీ వయస్సులో విద్యార్థినులు జాగ్రత్తలు పాటించాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు. సోమవారం పత్తికొండలో పభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించి, పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐ జయన్న, అరసం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్