నిత్య అన్నదాన పథకానికి రూ. 1, 00, 116 విరాళం

65చూసినవారు
నిత్య అన్నదాన పథకానికి రూ. 1, 00, 116 విరాళం
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి గుజరాత్ కు చెందిన విశ్వంభర అనే భక్తుడు రూ. 1, 00, 116/- విరాళం అందజేశారు. ఈ మేరకు సంబంధిత విరాళ సొమ్మును బుధవారం దేవస్థానం డొనేషన్ కౌంటర్ నందు ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్