ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కండి

81చూసినవారు
ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కండి
ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని డిపో మేనేజర్ మహేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మకూరు డిపో పరిధిలో 2024 జూలై నెలలో అత్యధిక ఆదాయం సమకూర్చిన కండక్టర్లకు, ఉత్తమంగా ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లకు ఆయన నగదు పారితోషకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి కార్మికులందరూ బాధ్యతగా పాటుపడాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్