ఎన్డీఏ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

78చూసినవారు
ఎన్డీఏ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
శ్రీశైలం నియోజకవర్గం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ ముఖ్య నాయకులు ధూపం అభిమన్యుడు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వెలుగోడులోని ఆయన్ని మాజీ ఎమ్మెల్యే బుడ్డా మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టిడిపి జనసేన బిజెపి పార్టీలు పొత్తు ఏర్పడ్డాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్