ఏపీలో ఎన్డీయేదే అధికారం: మోదీ

59చూసినవారు
ఏపీలో ఎన్డీయేదే అధికారం: మోదీ
ఏపీలో NDAనే అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. "వైసీపీ స‌ర్కార్ అవినీతి తప్ప అభివృద్ధి చేయడం లేదు. కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే.. వైసీపీ ఎందుకు అమ‌లులోకి తీసుకురావ‌డం లేదు. జూన్ 4న కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే జెండా రెపరెపలాడబోతుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి మరింత ఎత్తుకు వెళ్తుంది. ప్రపంచంలోనే భారత్ గౌరవం పెరుగుతోంది." అని అనకాపల్లి సభలో మోదీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్