టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. సీఎం జగన్పై వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల జగన్పై చంద్రబాబు మాటల దాడి పెంచిన నేపథ్యంలో వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈసీ స్పందించింది.