అనంతసాగరం మండలంలోని గంగుంట రోడ్డు వర్షం కురిస్తే చిన్నపాటి చెరువుగా మారుతుందని, రోడ్డుపైన నీరు ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న మట్టిని తొలగించకపోవడంతో వర్షం కురిస్తే బురదమయంగా మారుతుందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.