వైసీపీకి షాక్.. మేయర్ రాజీనామా

76చూసినవారు
వైసీపీకి షాక్.. మేయర్ రాజీనామా
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్దన్ వైసీపీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. అద్దాల ప్రభాకర్ రెడ్డిని నమ్మి వైసీపీలోకి వెళ్తే అక్కడ గౌరవం దక్కలేదని జయవర్దన్ మీడియాతో తెలిపారు.

సంబంధిత పోస్ట్