తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

55చూసినవారు
అనంతసాగరం మండలంలోని బి. అగ్రహారంకి చెందిన ఎన్అర్ఐ అక్కలరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , కల్లూరు రాజశేఖర్ రెడ్డి వారితో పాటు 30 కుటుంబాలు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి ఆత్మకూరు నియోజకవర్గం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు దీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్