దుత్తలూరు మండలంలో టిడిపికి షాక్ వైసీపీలో చేరిన నాయకులు
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పరిధిలోని కొత్తపేట ఎస్సీ కాలనీకి చెందిన పలువురు శనివారం వైసీపీలో చేరారు. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సమచిత స్థానం కల్పిస్తామని మేకపాటి అభినవరెడ్డి హామీ ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి కుటుంబంతోనే ఉన్నారన్నారు.