‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. 41 రైళ్లు రద్దు

84చూసినవారు
‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. 41 రైళ్లు రద్దు
‘దానా’ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే మొత్తం 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, పూరీ తదితర చోట్ల నుంచి ఇతర ప్రాంతాలకు సర్వీసులందించేవే అధికంగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్