కొండసముద్రం అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సిడిపిఓ విచారణ

58చూసినవారు
కొండసముద్రం అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సిడిపిఓ విచారణ
అంగన్వాడి ఉద్యోగం కోసం స్థానికత పత్రాలు సృష్టించి అధికారులను సైతం తప్పుదోవ పట్టించేలా వలేటివారిపాలెం మండలం కొండసముద్రం-2 అంగన్వాడీ కార్యకర్త తాడిపత్రి శిరీష వ్యవహరిస్తుందని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కందుకూరు సిడిపిఓ చరిష్మా గురువారం ఆ గ్రామంలో విచారణ చేపట్టారు గ్రామస్తులు అధికారులకు వాస్తవాలు వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సిడిపిఓ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్