మానవత్వం చాటుకున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి

70చూసినవారు
మానవత్వం చాటుకున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నూతన జాతీయ రహదారిపై ఆటో స్కూటీ ఢీకొన్నాయి. స్కూటీ పై ఉన్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన కారు ఆపి బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్