కందుకూరు: 14 అర్జీలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తాం

55చూసినవారు
కందుకూరు: 14 అర్జీలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తాం
కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 14 అర్జీలు వచ్చాయని కమిషనర్ అనూష తెలిపారు. అర్జీలను పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపుతామని ఆమె తెలిపారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య సమస్యలు ఉన్నట్లయితే 9177700267 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్