ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్

57చూసినవారు
కందుకూరు పట్టణంలో మంగళవారం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మున్సిపల్ సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పాల్గొన్నారు.ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సబ్ కలెక్టర్ అన్నారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.

సంబంధిత పోస్ట్