గాంధీజీకి నివాళులర్పించిన సబ్ కలెక్టర్

70చూసినవారు
గాంధీజీకి నివాళులర్పించిన సబ్ కలెక్టర్
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. దేశ ప్రజలందరూ కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలన్నదే ఆయన కోరిక అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలనీ ఆయన కోరారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్