శ్రీ మాల్యాద్రి స్వామికి లభించిన ఆదాయం రూ. 8,56,839

71చూసినవారు
శ్రీ మాల్యాద్రి స్వామికి లభించిన ఆదాయం రూ. 8,56,839
వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ. 8,56, 839 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.అన్నప్రసాదానికి రూ. 3,19,793, ప్రత్యేక దర్శనానికి రూ. 1,71,800, లడ్డు ప్రసాదానికి రూ. 2,06, 500,తలనీలాలు రూ. 31,700, పలు పూజలకు రూ. 27,450, రూము అద్దెలకు రూ. 32,700 ఆదాయం లభించిందన్నారు.

సంబంధిత పోస్ట్