చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలి

85చూసినవారు
ఆర్య వైశ్య నేత శ్రీరాం మాల్యాద్రి పరిచయ కార్యక్రమం కావలి బృందావనం మండపంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ఎన్డిఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి హాజరయ్యారు. కావలి మధ్యలో రైల్వే ట్రాక్, పక్కనే జాతీయ రహదారి, ఐదారు కిలోమీటర్లు దూరంలో సీ పోర్ట్, మరికొంత దూరంలో ఫిషింగ్ హార్బర్ కావలికి వసతులు సమకూర్చెందుకు అడుగులు వేసిన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని వేమిరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్