సర్వాయపాలెంలో ఎమ్మెల్యే సతీమణి ఎన్నికల ప్రచారం

80చూసినవారు
సర్వాయపాలెంలో ఎమ్మెల్యే సతీమణి ఎన్నికల ప్రచారం
కావలి రూరల్ మండలంలోని సర్వాయపాలెం, అలిగుంట పాలెం , కోనేటి వారి పాలెం , పెద్ద దీన్నే వారిపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్